AP SSC Result 2024: మరికొన్ని గంటల్లో ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు.. ఇలా చెక్‌ చేసుకోండి - AP Job Alerts

AP SSC Results 2024:  టెన్త్ ఫలితాలు విడుదల


AP పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ కమిషనర్ ఫలితాలను రిలీజ్ చేశారు. ఈ ఏడాది మొత్తం 6 లక్షల మందికి పైగా విద్యార్థులు టెన్త్ ఎగ్జామ్స్ రాశారు. 6,16,615 మంది పరీక్షలు రాస్తే 86.69% ఉత్తీర్ణత నమోదైందని సురేశ్ తెలిపారు. అంటే 5,34,574 మంది పాసయ్యారు.


ఏపీలో మార్చ్ 18 నుంచి 30 వరకూ పదో తరగతి పరీక్షలు జరిగాయి. 


Results ఇలా చెక్ చేసుకోండి..





Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share