చరిత్రలో ఈరోజు ఏప్రిల్ - 4 - TO Day History Telugu April 4



💢 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ - 4  


🔴 సంఘటనలు :- 

1818: అమెరికా సంయుక్త రాష్ట్రాలు 13 చారలు, 20 నక్షత్రాల జాతీయ జండాను నిర్ధారించింది.

● 1905: కాంగ్రా భూకంపంలో 20,000 మంది ప్రజలు మరణించారు.

● 1969: డా.డెంటన్ కూలీ మొట్టమొదటి కృత్రిమ హృదయాన్ని ఉపయోగించారు.

● 1975: మైక్రోసాఫ్ట్ సంస్థ స్థాపించబడింది.



🔵 జననాలు :- 

1942: చల్లా సత్యవాణి, ఆధ్యాత్మిక తెలుగు రచయిత్రి.

● 1976: సిమ్రాన్ తెలుగు, తమిళం సినిమాలలో పేరొందిన కథానాయిక.



🟢 మరణాలు :- 

1841: విలియం హెన్రీ హారిసన్, అమెరికా మాజీ అధ్యక్షుడు .

● 1919: సర్ విలియం క్రూక్స్, ఇంగ్లీష్ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. (జ. 1832)

● 1932: విలియం ఆస్ట్వాల్డ్, జర్మన్ రసాయన శాస్త్రవేత్త. (జ. 1853)

● 1948: రాజా నర్సాగౌడ్, సంఘసేవకుడు, మహాదాత. (జ.1866)

● 1968: మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అమెరికాకు చెందిన పాస్టర్, ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు (జ.1929)

● 1979: అబ్బూరి రామకృష్ణారావు, భావకవి

● 1991: గ్రాహం గ్రీన్, బ్రిటీష్ రచయిత.

● 2013 : రోజెర్ ఎబెర్ట్ అమెరికాకు చెందిన ప్రసిద్ధ సినీ విమర్శకుడు, సినీ చరిత్రకారుడు, పాత్రికేయుడు.



Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share