చరిత్రలో ఈరోజు ఏప్రిల్ - 4 - TO Day History Telugu April 4



💢 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ - 4  


🔴 సంఘటనలు :- 

1818: అమెరికా సంయుక్త రాష్ట్రాలు 13 చారలు, 20 నక్షత్రాల జాతీయ జండాను నిర్ధారించింది.

● 1905: కాంగ్రా భూకంపంలో 20,000 మంది ప్రజలు మరణించారు.

● 1969: డా.డెంటన్ కూలీ మొట్టమొదటి కృత్రిమ హృదయాన్ని ఉపయోగించారు.

● 1975: మైక్రోసాఫ్ట్ సంస్థ స్థాపించబడింది.



🔵 జననాలు :- 

1942: చల్లా సత్యవాణి, ఆధ్యాత్మిక తెలుగు రచయిత్రి.

● 1976: సిమ్రాన్ తెలుగు, తమిళం సినిమాలలో పేరొందిన కథానాయిక.



🟢 మరణాలు :- 

1841: విలియం హెన్రీ హారిసన్, అమెరికా మాజీ అధ్యక్షుడు .

● 1919: సర్ విలియం క్రూక్స్, ఇంగ్లీష్ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. (జ. 1832)

● 1932: విలియం ఆస్ట్వాల్డ్, జర్మన్ రసాయన శాస్త్రవేత్త. (జ. 1853)

● 1948: రాజా నర్సాగౌడ్, సంఘసేవకుడు, మహాదాత. (జ.1866)

● 1968: మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అమెరికాకు చెందిన పాస్టర్, ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు (జ.1929)

● 1979: అబ్బూరి రామకృష్ణారావు, భావకవి

● 1991: గ్రాహం గ్రీన్, బ్రిటీష్ రచయిత.

● 2013 : రోజెర్ ఎబెర్ట్ అమెరికాకు చెందిన ప్రసిద్ధ సినీ విమర్శకుడు, సినీ చరిత్రకారుడు, పాత్రికేయుడు.



Share this post with friends

See previous post See next post
No one has commented on this post yet
Click here to comment

Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.

comment url
X
Don't Try to copy, just share